Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన- కోటి దీపోత్సవానికి హాజరు

సెల్వి
బుధవారం, 20 నవంబరు 2024 (17:21 IST)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం నుంచి తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు రానున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. నవంబర్ 21న హైదరాబాద్‌లో జరిగే 'కోటి దీపోత్సవం-2024'లో ముర్ము పాల్గొననున్నట్లు రాష్ట్రపతి భవన్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 22న హైదరాబాద్‌లో జరిగే లోకమంతన్-2024లో రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం చేస్తారు.
 
ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్, విద్యార్థులు ఇటీవల న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సంభాషించారు. ఎంపికైన నలుగురు విద్యార్థులకు రాష్ట్రపతిని కలిసే అవకాశం లభించింది.
 
ప్రతి యేటా శీతాకాల విడిదిగా తెలంగాణకు రాష్ట్రపతి పర్యటించడం ఆనవాయితీ. శీతాకాల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్రపతి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పర్యటన ఈ నెల 21, 22వ తేదీల్లో ఉండనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments