Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి లీకుల వీరుడు.. దొంగల ఫోన్‌లను ట్యాప్ చేస్తారు.. కేటీఆర్

సెల్వి
బుధవారం, 27 మార్చి 2024 (16:46 IST)
వివాదస్పద ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండొచ్చని ఒప్పుకున్న కేటీఆర్.. ఒకరిద్దరు ఫోన్లు పోలీసులు ట్యాప్ చేసి ఉండొచ్చని అన్నారు. దొంగల ఫోన్ కాల్‌లను పోలీసులు ట్యాప్ చేస్తారని అతను వాదించారు.
 
డ్రామాలు, హంగామా చేయడాన్ని మించి కాంగ్రెస్ ఏమీ చేయబోదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లీకుల వీరుడు (లీకింగ్ స్టార్)గా అభివర్ణించారు. ఒకరిద్దరు ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైనట్లు కేటీఆర్‌ ఒప్పుకోవడంతో కాంగ్రెస్‌ నేతల ఆరోపణలకు మరింత బలం చేకూరింది. మొత్తానికి ఎపిసోడ్ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. 
 
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, సస్పెండ్ చేయబడిన డీఎస్పీ ప్రణీత్ రావు, మరికొందరు పోలీసు అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తులుగా అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments