Webdunia - Bharat's app for daily news and videos

Install App

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

ఐవీఆర్
శనివారం, 19 ఏప్రియల్ 2025 (18:42 IST)
కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) అంశంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) ఎక్స్ వేదికగా రీట్వీట్ చేయడంపై గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసారు. పోలీసులు నోటీసులకు స్మిత స్పందిస్తూ విచారణకు హాజరయ్యారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. ఐతే తను ఎలాగైతే రీపోస్ట్ చేసానో అలాగే మరో 2 వేలమంది చేసారనీ, మరి వారి కూడా నోటీసులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
 
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా పేర్కొంటూ... చట్టం అందరికీ సమానమేనా లేదంటే ఎంపిక చేసిన వారిని మాత్రమే లక్ష్యం చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. కాగా కంచగచ్చిబౌలిలో వన్యప్రాణుల పరిస్థితి ఇదేనంటూ వైరల్ అయిన నకిలీ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నోటీసులు జారీ చేసారు పోలీసులు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments