Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరం గవర్నర్‌ హరిబాబుకు తీవ్ర అస్వస్థత - గ్రీన్‌చానెల్‌లో తరలింపు

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:20 IST)
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గ్రీన్‌చానెల్ ద్వారా హైదరాబాద్ నగరానికి తరలించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ నగరంలో చికిత్స పొందేనిమిత్తం మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి సోమవారం ఎయిర్ అంబులెన్స్‌లో బయలుదేరారు. కానీ, గగనతలంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ విషయమై వెంటనే సమాచారం అందుకున్న అధికారులు, ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని హరిబాబును కేవలం 30 నిమిషాల్లో ప్రత్యేక అంబులెన్స్‌లో నానక్ రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆస్పత్రికి వెళ్లి హరిబాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments