Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిజోరం గవర్నర్‌ హరిబాబుకు తీవ్ర అస్వస్థత - గ్రీన్‌చానెల్‌లో తరలింపు

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:20 IST)
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గ్రీన్‌చానెల్ ద్వారా హైదరాబాద్ నగరానికి తరలించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ నగరంలో చికిత్స పొందేనిమిత్తం మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుంచి సోమవారం ఎయిర్ అంబులెన్స్‌లో బయలుదేరారు. కానీ, గగనతలంలో ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
ఈ విషయమై వెంటనే సమాచారం అందుకున్న అధికారులు, ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్టుకు చేరుకుని హరిబాబును కేవలం 30 నిమిషాల్లో ప్రత్యేక అంబులెన్స్‌లో నానక్ రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రికి తరించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. జ్వరంతో బాధపడుతున్ ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆస్పత్రికి వెళ్లి హరిబాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments