Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుమానం.. భార్య-బిడ్డను హత్యచేసి.. రైలు ముందు నిల్చుని ఆత్మహత్య

సెల్వి
సోమవారం, 22 జులై 2024 (10:04 IST)
భార్యపై అనుమానంతో సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి తన నివాసంలో తన భార్యను, 10 నెలల కుమార్తెను హత్య చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. గణేష్ తన భార్య స్వప్న, కుమార్తె నక్షత్రాలను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కుటుంబం సికింద్రాబాద్‌లో నివాసం వుంటుంది. నిందితుడు ఆటో డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు బోవెన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments