Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌లో భారీగా నకిలీ పురుగుమందుల స్వాధీనం

ఐవీఆర్
సోమవారం, 29 జులై 2024 (21:13 IST)
వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్న నకిలీ పురుగుమందుల విక్రేతల ఆటకట్టిసూ పోలీసులు జరిపిన దాడులలో పేరొందిన కంపెనీల ఉత్పత్తులు బయటపడ్డాయి. మోసపూరిత కార్యకలాపాలను అణిచివేసే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో ఇటీవల జరిపిన దాడిలో ఎనిమిది బహుళజాతి సంస్థలు (MNCలు), ప్రఖ్యాత భారతీయ కంపెనీలైనటువంటి ధనుక, సింజెంటా, ఎఫ్ఎంసి, కోర్టవా, ర్యాలీస్, ఇండోఫిల్, పై మరియు బేయర్ వంటి సంస్థల నకిలీ ఉత్పత్తులు ఉన్నట్లు వెల్లడైంది.
 
నకిలీ వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి పెద్దఎత్తున ఏర్పడ్డ ముఠాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ నకిలీ వస్తువులు పంటల నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధికి ముప్పు తెస్తాయి. వ్యవసాయం, వినియోగదారుల రక్షణ మరియు జాతీయ ప్రయోజనాలపై ఈ నకిలీ పురుగుమందులు చూపే ప్రభావం పరిగణలోకి తీసుకుంటే ఈ ఆపరేషన్ స్థాయి ఆందోళనకరంగా ఉంది.
 
ఇటువంటి నకిలీ రాకెట్‌లకు వ్యతిరేకంగా చురుకుగా సమాచారాన్ని సేకరిస్తున్న మరియు స్థానిక అధికారులతో సన్నిహితంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ కన్సల్టెంట్ శ్రీ ప్రదీప్ శర్మ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments