Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌లో భారీగా నకిలీ పురుగుమందుల స్వాధీనం

ఐవీఆర్
సోమవారం, 29 జులై 2024 (21:13 IST)
వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్న నకిలీ పురుగుమందుల విక్రేతల ఆటకట్టిసూ పోలీసులు జరిపిన దాడులలో పేరొందిన కంపెనీల ఉత్పత్తులు బయటపడ్డాయి. మోసపూరిత కార్యకలాపాలను అణిచివేసే ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లో ఇటీవల జరిపిన దాడిలో ఎనిమిది బహుళజాతి సంస్థలు (MNCలు), ప్రఖ్యాత భారతీయ కంపెనీలైనటువంటి ధనుక, సింజెంటా, ఎఫ్ఎంసి, కోర్టవా, ర్యాలీస్, ఇండోఫిల్, పై మరియు బేయర్ వంటి సంస్థల నకిలీ ఉత్పత్తులు ఉన్నట్లు వెల్లడైంది.
 
నకిలీ వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి పెద్దఎత్తున ఏర్పడ్డ ముఠాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ దాడి జరిగింది. ఈ నకిలీ వస్తువులు పంటల నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా దేశవ్యాప్తంగా రైతుల జీవనోపాధికి ముప్పు తెస్తాయి. వ్యవసాయం, వినియోగదారుల రక్షణ మరియు జాతీయ ప్రయోజనాలపై ఈ నకిలీ పురుగుమందులు చూపే ప్రభావం పరిగణలోకి తీసుకుంటే ఈ ఆపరేషన్ స్థాయి ఆందోళనకరంగా ఉంది.
 
ఇటువంటి నకిలీ రాకెట్‌లకు వ్యతిరేకంగా చురుకుగా సమాచారాన్ని సేకరిస్తున్న మరియు స్థానిక అధికారులతో సన్నిహితంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ కన్సల్టెంట్ శ్రీ ప్రదీప్ శర్మ ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments