Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:24 IST)
వందే భారత్ రైలులో భజన చేస్తూ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బీజేపీ మహిళానేత మాధవీలత బయలుదేరి వెళ్లారు. గురువారం తిరుపతికి బయలుదేరిన ఆమె.. రైలు ఈ చివర నుంచి ఆ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్‌‍మెంట్ మొత్తం మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు హరే రామ హరే కృష్ణా, గోవిందా గోకుల నందా అంటూ భజన కూడా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments