Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:24 IST)
వందే భారత్ రైలులో భజన చేస్తూ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బీజేపీ మహిళానేత మాధవీలత బయలుదేరి వెళ్లారు. గురువారం తిరుపతికి బయలుదేరిన ఆమె.. రైలు ఈ చివర నుంచి ఆ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్‌‍మెంట్ మొత్తం మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు హరే రామ హరే కృష్ణా, గోవిందా గోకుల నందా అంటూ భజన కూడా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments