Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ అఘోరీకి పెళ్లయిన మహిళలతో వివాహేతర సంబంధం: మొదటి భార్య ఆరోపణలు

ఐవీఆర్
శనివారం, 12 జులై 2025 (13:52 IST)
లేడీ అఘోరీ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. లేడీ అఘోరీ ముసుగులో అతడు పచ్చి మోసాలు చేస్తుంటాడనీ, అతడికి రాష్ట్రానికో అమ్మాయి వుంటుందంటూ మీడియాతో మాట్లాడుతూ చెప్పింది అఘోరీకి మొదటి భార్యనని చెప్పుకుంటున్న రాధిక.
 
ఆమె మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు పెళ్లయి పిల్లలు వున్న స్త్రీలతో అఘోరీ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాదు... వాళ్లిద్దరిలో ఓ మహిళ ఎంతో అందంగా వుంటుందని తనతో చెబుతుండేవాడంటూ వెల్లడించింది.
 
ఎవరైనా బాధలు, సమస్యలు చెప్పుకునేందుకు వెళితే వారికి మాయ మాటలు చెప్పి లొంగదీసుకుంటాడని ఆరోపించింది రాధిక. అలా లొంగదీసుకుని వారిని వాడుకుని ఆ తర్వాత వదిలేస్తాడనీ, ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనీ, కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పింది. కాగా లేడీ అఘోరీగా చెప్పుకుంటున్న అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments