Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

సెల్వి
శుక్రవారం, 18 జులై 2025 (10:34 IST)
Pub Case
తెలంగాణలో ఈగిల్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎందుకంటే.. ఈ పబ్ యజమానులు డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్బులపై ఈగిల్ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే అనే ఈ ముగ్గురు యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. 
 
ఈ విషయం నిజమేనని పబ్ యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఒప్పుకోవడంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటులో ఇతర పబ్ యజమానుల పాత్ర ఏమైనా వుందా అనే కోణంలో ఈగల్ టీమ్ విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments