Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఈగిల్ టీమ్ అదుర్స్.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేస్తారా? తాట తీస్తాం..

సెల్వి
శుక్రవారం, 18 జులై 2025 (10:34 IST)
Pub Case
తెలంగాణలో ఈగిల్ టీమ్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎందుకంటే.. ఈ పబ్ యజమానులు డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్బులపై ఈగిల్ కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే అనే ఈ ముగ్గురు యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. 
 
ఈ విషయం నిజమేనని పబ్ యజమానులు కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు ఒప్పుకోవడంతో ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటులో ఇతర పబ్ యజమానుల పాత్ర ఏమైనా వుందా అనే కోణంలో ఈగల్ టీమ్ విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments