Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

సెల్వి
మంగళవారం, 20 మే 2025 (14:34 IST)
ప్రయాణికులకు ఉపశమనం కలిగించే చర్యగా, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఇటీవల పెరిగిన టికెట్ ఛార్జీలను సవరించాలని కీలక నిర్ణయం ప్రకటించారు. కొత్తగా పెంచిన మెట్రో రైలు ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
 
ఛార్జీల పెంపు తర్వాత ప్రయాణీకులు లేవనెత్తిన అభ్యంతరాలు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోబడింది. సవరించిన ఛార్జీలు మే 24 నుండి అమల్లోకి వస్తాయి. 
 
మెట్రో సేవలపై ఆధారపడే వేలాది మంది రోజువారీ ప్రయాణికులు ఈ ఛార్జీల సర్దుబాటు ద్వారా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. గతంలో, పెంచిన ఛార్జీలు మే 17 నుండి అమల్లోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments