Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ బిర్యానీలో కప్ప ... షాకైన విద్యార్థులు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (18:43 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని మెస్‌లో చికెన్ బిర్యానీ వడ్డించారు. ఈ బిర్యానీలో చిన్నపాటి కప్ప వచ్చింద. దీన్ని చూసిన విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. బిర్యానీలో కప్ప వచ్చిన విషయంపై మెస్ ఇన్‍‌చార్జికి ఫిర్యాదు చేసినా చేసి, బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. పైగా, బిర్యానీలో వచ్చిన కప్పను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments