Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదీ బిర్యానీ తిని అస్వస్థతకు గురైన యువకుడు.. ఏమైందంటే?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (15:14 IST)
హైదరాబాద్‌లోని హోటల్స్‌లో నాణ్యత కొరవడింది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 23 ఏళ్ల యువకుడు శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చి హోటల్‌లో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం మల్కాజిగిరి ఏరియా ఆసుపత్రిలో చేరాడు. తీవ్ర వాంతులు, విరేచనాలు, జ్వరంతో యువకుడు చికిత్స పొందుతున్నాడు.
 
నవంబర్ 14 సాయంత్రం నెరెడ్‌మెట్‌లోని గ్రీన్ బావర్చిలో చికెన్ బిర్యానీ తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యానని బాధితుడు తెలిపాడు. దయచేసి ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించిన సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆహార భద్రత కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. 
Patient

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments