Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విగ్గీలో ఆర్డర్ చేస్తే... చికెన్ బిర్యానీతో పురుగులు వచ్చాయ్

సెల్వి
మంగళవారం, 25 జూన్ 2024 (15:35 IST)
chicken biryani
హైదరాబాద్‌లోని ఆహార భద్రత ఆందోళనలకు తోడు, కూకట్‌పల్లిలోని మెహఫిల్ రెస్టారెంట్‌లో ఆర్డర్ చేసిన చికెన్ బిర్యానీలో పురుగులు కనిపించాయి. లేత గోధుమరంగు రంగులో ఉన్న బగ్‌లు చికెన్ ముక్కపై పాకడం కనిపించింది.
 
జూన్ 23న వినియోగదారుడు సాయి తేజ ఆన్‌లైన్‌లో కలుషిత ఆహారం చిత్రాలను షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన పోస్ట్‌లో, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ద్వారా భోజనం కొనుగోలు చేసినట్లు కూడా పేర్కొన్నాడు. స్విగ్గీతో తన టెక్స్ట్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది.
 
సోషల్ మీడియా పోస్ట్‌ను గమనించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. కల్తీ ఆహార పదార్థాలను ఎత్తివేసింది. సరైన లేబుల్స్ లేని కారణంగా 25,000/- విలువైన ఆహార వస్తువులు, పదార్ధాలను స్వాధీనం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments