Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ -మహిళ మృతి.. 20మందికి అస్వస్థత

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (15:47 IST)
హైదరాబాదులోని ప్రముఖ రెస్టారెంట్స్‌లో ఆహారం నాణ్యత కరువైంది. బిర్యానీల్లో జెర్రీలు, కప్పలు కనబడిన దాఖలాలున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఫుడ్‌స్టాల్‌లో మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ మహిళ చనిపోగా, మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. 
 
గత శుక్రవారం మోమోస్‌ తిని అస్వస్థతకు గురైన బాధితులు సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ స్టాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments