Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ -మహిళ మృతి.. 20మందికి అస్వస్థత

సెల్వి
సోమవారం, 28 అక్టోబరు 2024 (15:47 IST)
హైదరాబాదులోని ప్రముఖ రెస్టారెంట్స్‌లో ఆహారం నాణ్యత కరువైంది. బిర్యానీల్లో జెర్రీలు, కప్పలు కనబడిన దాఖలాలున్నాయి.

తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో రోడ్డు పక్కన ఉన్న ఫుడ్‌స్టాల్‌లో మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ కావడంతో ఓ మహిళ చనిపోగా, మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. 
 
గత శుక్రవారం మోమోస్‌ తిని అస్వస్థతకు గురైన బాధితులు సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫుడ్ స్టాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments