Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో ఒక అరటిపండు ధర రూ.100లు... రష్యా టూరిస్ట్ వీడియో వైరల్ (video)

సెల్వి
ఆదివారం, 19 జనవరి 2025 (09:34 IST)
భారతీయ మార్కెట్లలో అరటిపండ్లు సాధారణంగా డజనుకు ఇంతని అమ్ముతుంటారు. ప్రస్తుత ధరలు డజనుకు రూ.60 నుండి రూ.80 వరకు ఉంటాయి. అయితే, ఇటీవల హైదరాబాద్‌లో ఒక రష్యన్ పర్యాటకుడు ఎదుర్కొన్న అసాధారణ అనుభవం అతన్ని ఆశ్చర్యపరిచింది. 
 
ఒక వీధి వ్యాపారి ఒక అరటిపండు రూ.100లకు అమ్మాడు. ఈ విషయాన్ని పర్యాటకుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. వీడియోలో, రష్యన్ పర్యాటకుడు వీధి వ్యాపారిని పలకరించి, ఒకే అరటిపండు ధర గురించి ఆరా తీస్తాడు. పర్యాటకుడికి ఆ వ్యాపారి ఒక అరటి పండు వంద రూపాయలని సమాధానం ఇస్తాడు. 
 
తాను ఒక అరటిపండు ధర అడుగుతున్నానని పర్యాటకుడు పదే పదే స్పష్టం చేసినప్పటికీ, పర్యాటకుడు అదే ధరను చెప్పాడు. దీంతో పర్యాటకుడు కొనుగోలు చేయడానికి నిరాకరించి వెళ్ళిపోయాడు. 
 
తన పోస్ట్‌లో, యూకేలో అదే ధరకు ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ హైదరాబాద్‌లో, అది కేవలం ఒక అరటిపండ్లకు వందరూపాయలు పలుకుతుందని పర్యాటకుడు పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments