Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్ర తంత్రాలతో ఆరోగ్యం.. దొంగబాబా అరెస్ట్.. ఎక్కడంటే?

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (16:46 IST)
దొంగబాబా పేరుతో మంత్ర తంత్రాలు చేస్తానని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ (సౌత్-ఈస్ట్) బృందం స్థానిక పోలీసులతో బండ్లగూడలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి బండ్లగూడలోని జహంగీరాబాద్‌కు చెందిన ఇలియాస్ అహ్మద్ అలియాస్ మహ్మద్ ఇలియాస్ (42) అని తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌కు చెందిన అహ్మద్‌ అనే వ్యక్తి జీవనోపాధి కోసం 2012లో హైదరాబాద్‌కు వచ్చి మాయమాటలతో సమస్యలకు పరిష్కారం చూపుతాననే ముసుగులో ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు.
 
సమస్యలకు ఉపశమనం, పరిష్కారాలను అందిస్తానని హామీ ఇచ్చి చాలామందిని మోసం చేశాడు. సమస్యలు పరిష్కారం కానప్పటికీ, అతను ప్రజల నుండి మరింత డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అతడి నుంచి మాయమాటలు చేసిన ఫొటోలు, దారాలు, రూ.8 వేల నగదు, మొబైల్‌ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

తెలుగులో టాప్ కామెడీ షోగా దూసుకెళ్తోన్న జబర్దస్త్

హీరోయిన్ హేమలత రెడ్డికి గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు

బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments