Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృశ్యమైన ఏడేళ్ల బాలిక- బ్యాగులో కుక్కివున్న స్థితిలో..?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (20:29 IST)
శనివారం నుంచి అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం మంగళవారం మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లిలో బ్యాగులో కుక్కివున్న స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలైన బాలిక కుటుంబం పని కోసం ఏడు నెలల క్రితం ఆదిలాబాద్‌ నుంచి నగరానికి వచ్చి సూరారంలో ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు. 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న బాలిక కనిపించకుండా పోయిందని, దీంతో కుటుంబ సభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుండ్లపోచంపల్లిలోని బాసరగడిలో బ్యాగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలికి వెళ్లే రహదారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments