Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృశ్యమైన ఏడేళ్ల బాలిక- బ్యాగులో కుక్కివున్న స్థితిలో..?

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (20:29 IST)
శనివారం నుంచి అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహం మంగళవారం మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లిలో బ్యాగులో కుక్కివున్న స్థితిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలైన బాలిక కుటుంబం పని కోసం ఏడు నెలల క్రితం ఆదిలాబాద్‌ నుంచి నగరానికి వచ్చి సూరారంలో ఉంటోంది. ఆమె తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులు. 
 
ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న బాలిక కనిపించకుండా పోయిందని, దీంతో కుటుంబ సభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గుండ్లపోచంపల్లిలోని బాసరగడిలో బ్యాగులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలికి వెళ్లే రహదారుల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ ఖాన్‌కూ చావు భయం‌ పట్టుకుందా?

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

తర్వాతి కథనం
Show comments