Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాస్య నందిత అంతిమ యాత్ర-పాడె మోసిన హరీశ్ రావు

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (20:04 IST)
Harish Rao
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమ యాత్ర కార్ఖానాలోని ఆమె నివాసం నుంచి ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 
 
తూర్పు మారేడ్‌పల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాస్య నందిత అంతిమ యాత్రలో బీఆర్‌ఎస్‌ నాయకులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి బరువెక్కిన హృదయాలతో పాల్గొన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments