Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (13:58 IST)
Gaddam Prasad
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరో 9 మంది కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారంతో తెలంగాణ కేబినెట్ పూర్తిగా పునరుద్ధరణ కాబోతోంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎంపికయ్యారు. 
 
వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు స్పీకర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టారు. 
 
ప్రసాద్ చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2008లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా చేరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ కొత్త స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments