Webdunia - Bharat's app for daily news and videos

Install App

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

సెల్వి
శనివారం, 11 జనవరి 2025 (17:01 IST)
Konda Pochamma Sagar Reservoir
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మార్కూరు మండల సమీపంలోని కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో ఐదుగురు యువకులు మునిగిపోయారు. సెల్ఫీల కోసం ప్రయత్నించి వీరు ప్రాణాలు కోల్పోయారు.
 
మృతులను ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)లుగా గుర్తించారు. వారిలో ధనుష్, లోహిత్ సోదరులు. మృతదేహాలను వెలికితీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 
 
హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకుల బృందం శనివారం జలాశయాన్ని సందర్శించింది. ఈత కొట్టడానికి ప్రయత్నిస్తుండగా, వారిలో ఐదుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా, మిగిలిన ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారు. సమాచారం అందిన వెంటనే, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments