Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తు.. పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఏమైంది? (video)

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (21:45 IST)
Nacharam
తెలంగాణలో గంజాయి నియంత్రణకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా.. గంజాయిని వాడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. డ్రగ్స్ నియంత్రణ కోసం ఎన్ని తనిఖీలు చేసినా.. డ్రగ్స్, మత్తు మందులు వాడకం తగ్గట్లేదు. ఇక్కడో వ్యక్తి గంజాయి మత్తులో పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టారు. 
 
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నాచారం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో.. పెట్రోల్ పడుతుండగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు. 
 
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అందరూ షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

క సినిమాలో ఎలిమెంట్ గతంలో చూశామని అనిపిస్తే సినిమాలు ఆపేస్తా : కిరణ్ అబ్బవరం

మహిళలను మోసం చేసేవారికి సరికొత్త శిక్ష వేసే కథే ఓ అందాల రాక్షసి చిత్రం

14 కోట్ల భారీ ఓపెనింగ్‌ దిశలో వెనం: ది లాస్ట్ డ్యాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

15 రోజులకు ఒక్కసారైనా మహిళలు పైనాపిల్ తీసుకోవాలట

తర్వాతి కథనం
Show comments