Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు.. ప్రశాంత్ కిషోర్

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (12:48 IST)
తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మొదటి లేదా రెండో స్థానం దక్కుతుందని ఆయన జోస్యం చెప్పారు. 
 
తెలంగాణలో పరిస్థితిని పరిశీలిస్తే అది బీజేపీకి చెప్పుకోదగ్గ విజయం అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీకి వ్యతిరేకత రాకపోవచ్చన్నారు. పార్టీకి 370 సీట్లు వచ్చే అవకాశం లేదని, అయితే మొత్తం మీద 300 కంటే ఎక్కువ సీట్లు సాధించవచ్చని కిషోర్ సూచించారు. 
 
ఉత్తరాది రాష్ట్రాల్లో భాజపా ప్రాబల్యంలో ఎలాంటి మార్పు ఉండదని, అయితే దక్షిణాది, తూర్పు భారతంలో ఆ పార్టీకి గతంలో కంటే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments