Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశీ బంగారం స్మగ్లింగ్.. రూ.3 కోట్ల విలువైన పసిడి స్వాధీనం

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (10:18 IST)
కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేసిన విదేశీ బంగారం తరలింపుపై నిఘా వర్గాల సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు బుధవారం రాత్రి నగర శివార్లలో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.94 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కారులో ప్రత్యేకంగా తయారు చేసిన రెండు క్యావిటీల్లో చాకచక్యంగా దాచి ఉంచారు. ఒక రహస్య కుహరం డ్యాష్‌బోర్డ్ క్రింద డ్రైవర్ సీటుకు ఎడమ వైపున దీనిని కనుగొన్నారు. మరొకటి కారు వెనుక ట్రంక్ ఫ్రేమ్‌పై ఉంది. 
 
ఈ క్రమంలో 3982.070 గ్రాముల బరువున్న విదేశీ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనంతో పాటు బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని కస్టమ్స్, చట్టం, 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు. దీని విలువ రూ. 2,94,55,372 కోట్లు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments