Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి అవమానం.. పేరు మర్చిపోయిన యాంకర్ (video)

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (15:07 IST)
Revanth Reddy
నేషనల్ సైన్స్ డేలో భాగంగా నిర్వహించిన విజ్ఞాన్ వైభవ్ ఈవెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముందు తెలంగాణ సీఎం అని సంబోధిస్తూ రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మరిచిపోయారు. గచ్చిబౌలిలో తాజాగా సీఎం పాల్గొన్న కార్యక్రమంలో ఆయన పేరును యాంకర్ మర్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇలా జరగడం ఇది రెండోసారి. జాతీయ సైన్స్​ దినోత్సవం సందర్భంగా డీఆర్​డీవో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 
 
విజ్ఞాన్ వైభవ్-2కె25 పేరిట గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన చేస్తోంది. ఈ విజ్ఞాన్ వైభవ్-2కె25ను సీఎం రేవంత్‌రెడ్డి, రక్షణమంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. 200 స్టాళ్లల్లో మూడు రోజుల పాటు ఈ ఎక్స్​పో కొనసాగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన పరేడ్​లో జీపుపై కేంద్రమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, సీఎం రేవంత్​ రెడ్డి వెళ్లారు. అక్కడ ఉన్న చిన్నారులకు అభివాదం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్ కి రమ్మని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments