Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

సెల్వి
సోమవారం, 2 డిశెంబరు 2024 (21:01 IST)
తెలంగాణలో అప్పుల బాధ ఓ ఆటో డ్రైవర్ ప్రాణాలు తీసుకుంది. శివ్వంపేట మండల కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి ఆటో రిక్షాను కొనుగోలు చేసేందుకు తీసుకున్న అప్పు ఈఎంఐ కట్టలేక మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శివ్వంపేటకు చెందిన సంజీవ్ (34) ఆదివారం రాత్రి తన ఇంట్లోని సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించాడు. 
 
ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్ సర్వీస్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి, సంజీవ్ తన ఆటో ఈఎంఐ చెల్లించడానికి చాలా కష్టపడుతూ వచ్చాడు. ఈ ఘటనపై భార్య శ్రీకన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు శివ్వంపేట మండలం పోతులబొగుడ గ్రామంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మందా నాగులు (32) అనే వ్యక్తి వివిధ మార్గాల్లో అప్పులు చేసి కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. అప్పులు తీర్చలేక ఉరివేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments