Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీర విప్పమన్నారు.. షార్ట్స్ వేసుకోమన్నారు.. దళిత మహిళ దాష్టీకం

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (08:58 IST)
తెలంగాణలో పోలీసులు దళిత మహిళను చిత్ర హింసలకు గురిచేశారనే ఆరోపణలు వస్తున్నాయి. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఒక దళిత మహిళ ఆరోపించింది.
 
బంగారం దొంగిలించారనే ఆరోపణలపై మహిళను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, ఆమె మైనర్ కొడుకు సమక్షంలోనే దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన మహిళ..  తన భర్తను మొదట కొట్టి, ఆపై విడిచిపెట్టినట్లు తెలిపింది. 
 
ఆ తర్వాత ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. చీరను విప్పమని.. షార్ట్స్ వేసుకోమని బలవంతం చేశారు. పోలీసులు ఆమెపై దాడి చేసే ముందు కాళ్లు, చేతులు కట్టేశారు. ఎంత వేడుకున్నప్పటికీ, తనను విడిచిపెట్టలేదని మహిళ ఆరోపించింది.  
 
ఈ ఆరోపణలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ మాట్లాడుతూ.. షాద్‌నగర్‌కు చెందిన డిఐ (డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్) ఆరోపణలపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి ఈ కేసును అటాచ్ చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments