Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (15:18 IST)
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ విమానంలో విషపూరిత పాములను విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఈ విషపూరిత పాములను ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ వెంట తీసుకొచ్చినట్టు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు కనిపించడం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. 
 
అధికారులు జరిపిన తనిఖీల్లో పాములు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అధికారులు అనకొండ పిల్లలుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments