Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (15:18 IST)
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ విమానంలో విషపూరిత పాములను విమానాశ్రయ అధికారులు గుర్తించారు. ఈ విషపూరిత పాములను ఇద్దరు మహిళా ప్రయాణికులు తమ వెంట తీసుకొచ్చినట్టు గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఇలా పాములు కనిపించడం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. 
 
అధికారులు జరిపిన తనిఖీల్లో పాములు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ నగరానికి ఎందుకు తీసుకొచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ప్రయాణికుల వద్ద దొరికిన ఆ పాములను అధికారులు అనకొండ పిల్లలుగా గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments