Webdunia - Bharat's app for daily news and videos

Install App

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:10 IST)
Revanth Reddy
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్- హైదరాబాద్ నగరానికి మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 
 
భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంలో AI-ఆధారిత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ రంగంలో తన ప్రయత్నాలలో భాగంగా మైక్రోసాఫ్ట్ 500 పాఠశాలల్లో AI ఆధారిత అభ్యాసాన్ని సమగ్రపరుస్తోందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణ రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లో AI కేంద్రాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో ఒప్పందంపై సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments