Webdunia - Bharat's app for daily news and videos

Install App

Microsoft Campus : గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌‌ను రేవంత్ రెడ్డి (video)

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:10 IST)
Revanth Reddy
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్- హైదరాబాద్ నగరానికి మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 
 
భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)దేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యారంగంలో AI-ఆధారిత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ రంగంలో తన ప్రయత్నాలలో భాగంగా మైక్రోసాఫ్ట్ 500 పాఠశాలల్లో AI ఆధారిత అభ్యాసాన్ని సమగ్రపరుస్తోందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో మైక్రోసాఫ్ట్ విస్తరణ రాష్ట్ర యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, హైదరాబాద్‌లో AI కేంద్రాన్ని స్థాపించడానికి తెలంగాణ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో ఒప్పందంపై సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments