Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఏడాది చివరి నాటికి అదనంగా 35,000 ఉద్యోగాలు -రేవంత్ రెడ్డి

సెల్వి
గురువారం, 12 సెప్టెంబరు 2024 (13:18 IST)
ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 30వేల ఉద్యోగాలను భర్తీ చేసిన రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది చివరి నాటికి అదనంగా 35,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 
 
తెలంగాణ పోలీసు అకాడమీలో బుధవారం జరిగిన ఎస్‌ఐ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి, కొత్తగా శిక్షణ పొందిన సబ్‌ఇన్‌స్పెక్టర్లకు (ఎస్‌ఐ) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. 
 
మరోవైపు దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల వలనే ఇవాళ వరదలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆక్రమణకు గురైన చెరువులను రక్షించేందుకు హైడ్రాను ప్రారంభించినట్లు వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఇవాళ శిక్షణ పూర్తి చేసుకున్న నూతన ఎస్సైల ఔట్ పాసింగ్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
 
చెరువులు ఆక్రమించి కట్టిన నిర్మాణాలు ఎంత పెద్ద వ్యక్తులవి అయిన వదిలి పెట్టేది లేదన్నారు. తాత్కాలికంగా కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా, అక్కడ తమ ప్రభుత్వం కొట్లాడి, ఈ ఆక్రమణలను కూల్చుతోందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments