Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:51 IST)
రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే.. ఇంకా కొంచెం తినాలనిపిస్తుందని అంటారు ఆహార ప్రియులు. అయితే బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వుండాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్ ఆహారంలో బిర్యానీ రకాల్లో బొద్దింకలు, జెర్రిలు కనిపించిన సంఘటనలు వున్నాయి. 
 
తాజాగా నగరంలోని వినాయక్‌ నగర్‌లోని  ఓ హోటల్‌లో పన్నీర్ బిర్యానీ పార్శిల్ ఆర్డర్ ఇస్తే ఆ బిర్యానీలో పన్నీర్‌తో పాటు చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో సదరు కస్టమర్ ఖంగుతిన్నాడు. 
 
పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడం ఏంటని ఆశ్చర్యానికి గురై శ్రద్ధగా గమనిస్తే అవి చికెన్ ముక్కలేనని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments