Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే భయం.. పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు

సెల్వి
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:51 IST)
రెస్టారెంట్లలో బిర్యానీ తినాలంటే.. ఇంకా కొంచెం తినాలనిపిస్తుందని అంటారు ఆహార ప్రియులు. అయితే బయట ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వుండాలి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఈ మధ్య కాలంలో రెస్టారెంట్ ఆహారంలో బిర్యానీ రకాల్లో బొద్దింకలు, జెర్రిలు కనిపించిన సంఘటనలు వున్నాయి. 
 
తాజాగా నగరంలోని వినాయక్‌ నగర్‌లోని  ఓ హోటల్‌లో పన్నీర్ బిర్యానీ పార్శిల్ ఆర్డర్ ఇస్తే ఆ బిర్యానీలో పన్నీర్‌తో పాటు చికెన్ ముక్కలు కనిపించాయి. దీంతో సదరు కస్టమర్ ఖంగుతిన్నాడు. 
 
పన్నీర్ బిర్యానీలో చికెన్ ముక్కలు రావడం ఏంటని ఆశ్చర్యానికి గురై శ్రద్ధగా గమనిస్తే అవి చికెన్ ముక్కలేనని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments