చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఆ బస్సును అక్కడే వుంచండి, అపుడైనా బుద్ధి వస్తుందేమో?

ఐవీఆర్
సోమవారం, 3 నవంబరు 2025 (14:45 IST)
చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది కంకరలో ఇరుక్కున ఊపిరాడక చనిపోయారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు నడుము లోతు కంకరలో ఇరుక్కున నరకయాతన అనుభవించారు. చేవెళ్ల-వికారాబాద్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
రోడ్డు ప్రమాదానికి గురైన బస్సును అక్కడే వుంచాలనీ, ఆ దృశ్యాలను చూసైనా అధికారులకు, ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు బాధితులను పరామర్శించేందుకు ఘటనా స్థలానికి వచ్చిన నాయకులను పలువురు అడ్డుకున్నారు. రోడ్డును విస్తరించమంటే పట్టని మీరు ఇపుడు ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ వస్తున్న ఆర్టీసి బస్సును రాంగ్ రూట్లో అతి వేగంగా వచ్చిన కంకర లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments