Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వపై కేసు నమోదు.. రూ.25 వేల అపరాధం

ఠాగూర్
బుధవారం, 23 అక్టోబరు 2024 (20:28 IST)
మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొంది ప్రస్తుతం బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌‍లో ఓ కంటెస్టెంట్‌గా ఉన్న గంగవ్వ ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై తెలంగాణ అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు రూ.25 వేల అపరాధం కూడా విధించారు. ఈ మొత్తాన్ని యూట్యూబర్ రాజు చెల్లించారు. 
 
గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై అటవీశాఖ అధికారులు వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. 
 
జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్ ఈ ఘటన‌పై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్‌వో తెలిపారు. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments