Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్‌కు కీలక పదవి.. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియామకం

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (09:38 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేత, ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. అలాగే, మరికొందరు సీనియర్ నేతలకు కూడా కీలక బాధ్యతలను అప్పగించింది. 
 
యువమోర్చా ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్జా ఇన్‌చార్జిగా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌చార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, బీజేపీ మోర్చా ఇన్‌చార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జిగా దష్యంత్ కుమార్ గౌతమ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, జూలై 2023లో చివరిసారి బీజేపీ జాతీయ అఫీస్ బేరర్ల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. గత యేడాది డిసెంబరు నెలలో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ఇన్‌చార్జులను మార్చింది. వివిధ విభాగాలకు 70 మందితో ఇన్‌చార్జులను, సహా ఇన్‌చార్జులను నియమించిన విషయం తెల్సిందే. ఈ యేడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుండటంతో పార్టీలో అంతర్గత మార్పులు చేర్పులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments