Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:04 IST)
Tejaswini
తెలంగాణతో పాటు ఏపీకి కూడా రూ.50 లక్షల సాయం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు బాలయ్య అందించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలయ్య సినిమా షూటింగ్‌ల వల్ల కలవలేకపోయారు. 
 
ఈ క్రమంలో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో తేజస్విని కలిశారు. ఈ మేరకు రూ.50లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. నాన్న తరపున ఈ సాయం అందించినట్లు తేజస్విని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments