Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:04 IST)
Tejaswini
తెలంగాణతో పాటు ఏపీకి కూడా రూ.50 లక్షల సాయం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు బాలయ్య అందించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలయ్య సినిమా షూటింగ్‌ల వల్ల కలవలేకపోయారు. 
 
ఈ క్రమంలో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో తేజస్విని కలిశారు. ఈ మేరకు రూ.50లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. నాన్న తరపున ఈ సాయం అందించినట్లు తేజస్విని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments