Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

సెల్వి
సోమవారం, 10 మార్చి 2025 (12:28 IST)
Girl
ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ చదువుతున్న బాలిక అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఉదయం ఆలస్యంగా వెలుగు చూసింది. కానీ తన కుమార్తె మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని బోధ్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా గత 15 నెలల్లో గురుకులాల్లో 83 విద్యార్థులు మృతి చెందారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పసిప్రాణాలు నేలరాలుతున్నాయి. ఇంకా విద్యాశాఖ మంత్రి లేక రాష్ట్రంలో విద్యావ్యవస్థ అదుపు తప్పుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments