Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధ్యక్షా... ఈ పోల్ ఇపుడు అవసరమా? పరువు పోగొట్టుకున్న టి.కాంగ్రెస్, రేవంత్ ఫైర్

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (20:22 IST)
జనం ఏ క్షణంలో ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చుతారో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కావాలని కోరుకుంటున్నారనే అంశంపై పోల్ నిర్వహించింది. ఇందులో రెండు ఆఫ్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ A. ఫామ్ హౌస్ పాలన(బీఆర్ఎస్) B. ప్రజల వద్దకు పాలన (కాంగ్రెస్). 
 
ఐతే నెటిజన్లు మాత్రం ఫామ్ హౌస్ పాలన కావాలంటూ ఏకంగా 74 శాతం ఓటింగ్ చేసారు. కేవలం 26 శాతం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్ చేసారు. దీనితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోల్ లో బీఆర్ఎస్ ఫేక్ ఎకౌంట్ల ద్వారా మోసం చేసిందనీ, ఇందుకు గాను రూ. 13 కోట్లు ఖర్చు పెట్టిందంటూ ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పరువు పోయింది. ఈ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంతో వున్నారని భోగట్టా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments