Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించిన రజనీకాంత్

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (14:21 IST)
నటుడు రజనీకాంత్ బుధవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)పై తన పర్యటనలో, రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారులు రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు.  
 
ప్రముఖ సెలబ్రిటీ తమ సంస్థను సందర్శించడం పట్ల కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన సందర్శనను తమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments