Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించిన రజనీకాంత్

సెల్వి
శుక్రవారం, 15 మార్చి 2024 (14:21 IST)
నటుడు రజనీకాంత్ బుధవారం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)పై తన పర్యటనలో, రజనీకాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కేవీబీ రెడ్డి, ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారులు రజనీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు.  
 
ప్రముఖ సెలబ్రిటీ తమ సంస్థను సందర్శించడం పట్ల కేవీబీ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆయన సందర్శనను తమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments