Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం చేసి రాళ్లతో దాడి చేసిన మహిళ.. కట్టేశారు..!

సెల్వి
శనివారం, 20 జులై 2024 (13:50 IST)
Woman
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ దుకాణంలో దొంగతనం చేసిన మహిళను కరెంట్ పోల్‌కు కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దార్ నగర్‌లో జగిత్యాల శిరీష అనే మహిళ పాన్ షాపులో దొంగతనం చేస్తుండగా పట్టుబడింది. 
 
సదరు మహిళ ప్రజలపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments