Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనం చేసి రాళ్లతో దాడి చేసిన మహిళ.. కట్టేశారు..!

సెల్వి
శనివారం, 20 జులై 2024 (13:50 IST)
Woman
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ దుకాణంలో దొంగతనం చేసిన మహిళను కరెంట్ పోల్‌కు కట్టేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, సర్దార్ నగర్‌లో జగిత్యాల శిరీష అనే మహిళ పాన్ షాపులో దొంగతనం చేస్తుండగా పట్టుబడింది. 
 
సదరు మహిళ ప్రజలపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments