Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డ్ తిప్పేసింది.. మాదాపూర్‌లో మోసం

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (20:35 IST)
ఉద్యోగాలు ఇప్పిస్తామని.. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇప్పించినట్లు నమ్మించి జీతాలు ఇవ్వడం మానేశిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారా మోసపోయిన బాధితులను పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 
 
ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. ఆపై జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ కంపెనీకి విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్‌లు వున్నాయని తెలిసింది. మోసం చేశామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments