Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డ్ తిప్పేసింది.. మాదాపూర్‌లో మోసం

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (20:35 IST)
ఉద్యోగాలు ఇప్పిస్తామని.. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇప్పించినట్లు నమ్మించి జీతాలు ఇవ్వడం మానేశిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారా మోసపోయిన బాధితులను పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 
 
ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. ఆపై జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ కంపెనీకి విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్‌లు వున్నాయని తెలిసింది. మోసం చేశామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments