Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగాలు ఇప్పిస్తామని బోర్డ్ తిప్పేసింది.. మాదాపూర్‌లో మోసం

సెల్వి
శనివారం, 17 ఆగస్టు 2024 (20:35 IST)
ఉద్యోగాలు ఇప్పిస్తామని.. శిక్షణ తర్వాత ప్లేస్‌మెంట్ ఇప్పించినట్లు నమ్మించి జీతాలు ఇవ్వడం మానేశిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ద్వారా మోసపోయిన బాధితులను పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే అప్ కన్సెల్టెన్సీ కంపెనీ దాదాపు 200 మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసింది. 
 
ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి.. శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించింది. ఆపై జీతాలు ఇవ్వకుండా మోసం చేసింది. ఈ కంపెనీకి విజయవాడ, బెంగళూరులో బ్రాంచ్‌లు వున్నాయని తెలిసింది. మోసం చేశామని గ్రహించిన బాధితులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments