Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన తల్లి.. కారణం అదే..

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (18:31 IST)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన మార్కంటి స్వామికి మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన గుండ్ల భానుప్రియ (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కూలి పని చేసే ఈ దంపతులకు వేదాంష్ ఆనంద్ (5), దీక్ష (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
దీక్ష పుట్టినప్పటి నుండి క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇది కుటుంబంపై తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని కలిగించింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన భానుప్రియ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments