Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన తల్లి.. కారణం అదే..

సెల్వి
సోమవారం, 19 ఆగస్టు 2024 (18:31 IST)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన మార్కంటి స్వామికి మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన గుండ్ల భానుప్రియ (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కూలి పని చేసే ఈ దంపతులకు వేదాంష్ ఆనంద్ (5), దీక్ష (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
దీక్ష పుట్టినప్పటి నుండి క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇది కుటుంబంపై తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని కలిగించింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన భానుప్రియ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments