Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త తాగొచ్చాడని గొడ్డలితో నరికేసింది.. చివరికి ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 6 మే 2024 (21:22 IST)
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నక్క నాగయ్య (48), అతని భార్య లక్ష్మి దంపతులకు 30 ఏళ్ల క్రితం వివాహమైంది. 
 
ఈ క్రమంలో సోమవారం లక్ష్మి భర్త నాగయ్య మద్యం మత్తులో గొడవ పడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మి పక్కనే ఉన్న గొడ్డలిని తీసుకుని నాగయ్యపై దాడి చేసింది. గ్రామస్తులు వెంటనే 108 సహాయంతో నాగయ్యను జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
భార్య లక్ష్మిని బిజినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments