Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:45 IST)
వేములవాడలో వానరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
కోతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో ఈ దారుణ ఘటన 
చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments