Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేములవాడలో వానరాలు.. ఒకే చోట 50 మృతి.. ఏమైంది?

సెల్వి
శుక్రవారం, 25 అక్టోబరు 2024 (16:45 IST)
వేములవాడలో వానరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. సుమారు 50 వరకు కోతుల వరకు అనుమానస్పద స్థితిలో మృతి చెందదం తీవ్ర కలకలం రేపింది. మృతిచెందిన కోతులను ఒకే దగ్గర కుప్పలుగా వేసి ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
కోతులను ఎవరైనా చంపి వేశారా.. లేక ఏదైనా క్రిమిసంహారక మందు తిని కోతులు మృతిచెందాయా.. అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 
 
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని నాంపల్లి శాంతినగర్‌లో ఈ దారుణ ఘటన 
చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే మాటరాలేదు: విజయ్ దేవరకొండ

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments