Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో దారుణం.. కుమారుడు రేప్ చేసి.. హత్య చేస్తే.. తల్లి కాపలా కాసింది..

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (18:56 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతిని బావబామ్మర్దుల అత్యాచారంచేసి హత్య చేశారు. అక్కడ అనుమానం రాకుండా.. నిందితుడు కన్న తల్లి అక్కడ కాపాలాగా ఉండటం సంచలనంగా మారింది. పుట్టలగడ్డతండాకు చెందిన రూపావత్‌ నాగు నాయక్‌ (22)కు.. మరో యువతికి పరిచయం ఏర్పడింది. 
 
సదరు యువతి హైదరబాద్‌లో కాలేజీ వెళ్తుండగా.. యువతికి మాయమాటలు చెప్పి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత పెళ్లి అనగానే ముఖం చాటేశాడు. యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో కింద కేసు నమోదు చేశారు. 
 
మళ్లీ జైలు నుంచి రిలీజై మళ్లీ పెళ్లి మాటెత్తాడు. దీంతో గర్భాస్రావం చేయించాడు. ఈ నెల 14న పుట్టలగడ్డతండాలోని నాగు ఇంటికి వెళ్లింది. అక్కడ నాగు తల్లి దారుణంగా ప్రవర్తించింది. నాగు.. తన బావ క్రాంతికుమార్‌ను రప్పించి యువతిపై అత్యాచారం చేసి హత్య చేశారు. కుమారుడిని జైలుకు పంపించిందనే కోపంతో నాగు హత్య చేస్తుండగా కాపలా నిలిచింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి అజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్

విదేశీ భామతో మహేశ్ బాబు రొమాన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments