Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌‌కు వెళ్లి మాయమయ్యాడు.. సీసీటీవీ కెమెరాల్లో దొరికాడు..

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (09:54 IST)
Parinav
బెంగళూరులోని తన ట్యూషన్‌‌కు వెళ్లి ఆదివారం (జనవరి 21) నుంచి అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ఆచూకీ లభించింది. ఆయా ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో పరిణవ్‌గా గుర్తించిన బాలుడు వివిధ ప్రాంతాల్లో కనిపించాడు. చిన్నారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెళ్తున్నట్లు సమాచారం. 
 
తన బిడ్డను కనుగొనడంలో సహాయం చేసిన అధికారులకు, ప్రతి ఒక్కరికి అతని తల్లి కృతజ్ఞతలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో తన బిడ్డ కనిపించాడని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments