Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌‌కు వెళ్లి మాయమయ్యాడు.. సీసీటీవీ కెమెరాల్లో దొరికాడు..

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (09:54 IST)
Parinav
బెంగళూరులోని తన ట్యూషన్‌‌కు వెళ్లి ఆదివారం (జనవరి 21) నుంచి అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడు బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో ఆచూకీ లభించింది. ఆయా ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో పరిణవ్‌గా గుర్తించిన బాలుడు వివిధ ప్రాంతాల్లో కనిపించాడు. చిన్నారిని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెళ్తున్నట్లు సమాచారం. 
 
తన బిడ్డను కనుగొనడంలో సహాయం చేసిన అధికారులకు, ప్రతి ఒక్కరికి అతని తల్లి కృతజ్ఞతలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి మెట్రో స్టేషన్‌లో తన బిడ్డ కనిపించాడని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments