Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్‌ క్లాక్ టవర్ వద్ద దోచేశారు.. కిలో బంగారం కొట్టేశారు..

సెల్వి
గురువారం, 18 జులై 2024 (21:33 IST)
సికింద్రాబాద్‌లో నగల వ్యాపారి నుంచి కిలో బంగారం దోచుకెళ్లారు. వివరాల్లోకి నగల వ్యాపారి తన సేల్స్‌మెన్‌తో కలిసి ఒక బ్యాగ్‌లో ఉంచిన కిలో బంగారంతో మోటార్‌ సైకిల్‌పై సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని తమ దుకాణానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లో గురువారం సాయంత్రం నగల వ్యాపారి నుంచి దొంగలు కిలో బంగారం దోచుకెళ్లారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రైం స్పాట్ పరిసరాల్లో అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. షాపు యజమాని లేదా సేల్స్‌మెన్‌కు తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments