Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీలో విజృంభించిన స్వైన్ ఫ్లూ... 509 మందికి నిర్ధారణ..!

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (16:42 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించింది. ఇప్పటి వరకు మొత్తం 1398 మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, వారికి జరిపిన పరీక్షల్లో 509 మందికి స్వైన్ ఫ్లూ సేకినట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ విషయం గురింతి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజు రోజుకు స్వైన్ ఫ్లూ భారినపడే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడి 23 మంది మృతిచెందారన్నారు. 
 
ఒక్క బుధవారం రోజు మాత్రమే 101 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఎవరికైనా జ్వరంతో కూడిన జలుబు, ఒళ్లు నొప్పులు ఉన్నట్లైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వారు సూచించారు. అంతేకాకుండా స్వైన్ ఫ్లూ నివారణకు హోమియో మందులను కూడా వాడవచ్చని వారు రోగులకు సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

Show comments