విధులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : కవిత హెచ్చరిక

Webdunia
ఆదివారం, 8 ఫిబ్రవరి 2015 (17:07 IST)
హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని, విధులను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆమె ఆదివారం రోజు మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్‌కు తప్ప మరే పార్టీకి మనుగడ లేదన్నారు.
 
కేసీఆర్ అధికారం చేపట్టి ఎనిమిది నెలలే అవుతున్నా ఆయన 200 పథకాలను ప్రకటించారని తెలిపారు. దీన్నిబట్టే ఆయనకు ప్రజలపై ఉన్న శ్రద్ధ అర్ధమవుతుందని కవిత పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించే ప్రతి పథకాన్ని ప్రజలకు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ చేసేంత కృషి మరే పార్టీ చేయబోదని కవిత తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

Show comments