Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన టీ విజేతలకు కేసీఆర్ అభినందన...!

Webdunia
శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (09:35 IST)
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రాష్ట్రంలో క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 
ఈ పోటీల్లో రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులు ఒక బంగారు పతకం, ఒక సిల్వర్ పతకం, నాలుగు కాంస్య పతకాలను మాత్రమే సాధించ గలిగారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

Show comments