Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన టీ విజేతలకు కేసీఆర్ అభినందన...!

Webdunia
శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (09:35 IST)
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రాష్ట్రంలో క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 
ఈ పోటీల్లో రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులు ఒక బంగారు పతకం, ఒక సిల్వర్ పతకం, నాలుగు కాంస్య పతకాలను మాత్రమే సాధించ గలిగారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

Show comments