నీకు మీ నాయనకు యావజ్జీవితం జ్ఞాపకం వుంటా: కేటీఆర్‌కి సవాల్ విసిరిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (18:39 IST)
కర్టెసి-ట్విట్టర్
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. ఎన్నికల పర్యటన సందర్భంగా కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కాటిపల్లి ఏమన్నారో చూద్దాం.
 
తన పేరును అడిగినప్పుడు ఎవరతను అంటూ పక్కవాళ్లను కేటీఆర్ అడిగారనీ, కేటీఆర్ పక్కన ఏమీ తెలియని పిచ్చోళ్లు వుంటారనీ, తన పక్కన మాత్రం అంతా మంచివాళ్లు వుంటారని అన్నారు. గుర్తుపెట్టుకోండి... ఈ ఎన్నికల్లో మీకు మీ నాయనకు యావజ్జీవితం నేను జ్ఞాపకం వుంటా అంటూ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో క్రింద చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments