కేటీఆర్ కాన్ఫిడెంట్ : 80 సీట్లు ఖాయం...

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:22 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే, తెరాస నేత, తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆయన తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి బాగుందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీకే సానుకూల ఫలితాలు రాబోతున్నాయన్నారు. 
 
మూడింట రెండు వంతుల మెజారిటీతో తెరాస విజయఢంకా మోగించబోతోందన్నారు. అంటే ఖచ్చితంగా 80 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తారని తెలిపారు. సో.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

తర్వాతి కథనం
Show comments